జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. ధర్మపురి నుంచి హైదరాద్ కు వెడుతున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని కొంత మంది యువకులు
Category: Breaking NEWS
శరద్ యాదవ్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత . బిహార్ రాష్ట్రానికి చెందిన శరద్ యాదవ్ ఏడు సార్లు లోక్ సభకు నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు .శరద్
చంద్రబాబు సభలో విషాదం…ఏడుగురు మృతి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా నెల్లురు జిల్లా కందుకూరులో బుధవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జరిగిన తోపులాటలో కాలువలో పడి
టిఆర్ఎస్ శాసనసభ్యులకు ఎర కేసులో సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
సీబీఐ తో విచారణ జరిపించాలన్న బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు ను వెల్లడించిన న్యాయస్థానం సుదీర్ఘ వాదనలు తరువాత తీర్పు వెల్లడించిన న్యాయస్థానం.
అయ్యన్న పాత్రుడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను గురువారం సిఐడి పోలీసులు
టిఆర్ఎస్ శాసనసభ్యుల వ్యవహారంపై ఘాటుగా స్పందించిన బిజెపి
టిఆర్ఎస్ కు చెందిన నలుగురు శాసనసభ్యులు తమను కొంత మంది పార్టీ ఫిరాయించమని ప్రలోభపెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం పై బిజెపి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.
భాగ్యలక్ష్మీ అమ్మ వారి దేవాలయం లో రేవంత్ రెడ్డి
టిపిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి నగరం లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తరువాత రేవంత్
కాళేశ్వరం పై దర్యాప్తుకు కాగ్ హామీ… షర్మిల రెడ్డి
BIG BREAKING డిల్లీ కాగ్ ను కలిసిన వైఎస్ షర్మిల గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లక్ష కోట్ల అవినీతి పై పిర్యాదు చేసిన షర్మిల
ఇక మునుగోడుకు తెరాస అధినేత
మునుగోడు లో కెసిఆర్ పర్యటన – ఆక్టోబర్ 30 న భారీ బహిరంగ సభ అక్టోబర్ 28 నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటనఎన్నికల ప్రచారాన్ని
మునుగోడులో బెంగాల్ ప్లాన్ … అదే బిజెపి-టిఆర్ఎస్ ప్లాన్… రేవంత్ రెడ్డి
వచ్చే నెల మూడో తేదీన నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో బిజెపి టిఆర్ఎస్ ల మధ్య ఓట్లు పునరేకీకరణ జరిగే