జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. ధర్మపురి నుంచి హైదరాద్ కు వెడుతున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని కొంత మంది యువకులు బైక్ పై అనుసరించారు. వెల్లూరు మండలం కిషన్ రావు పేట వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి. మృతదేహాన్ని ధర్మపురి మార్చురికి తరలింపు.