భాగ్యలక్ష్మీ అమ్మ వారి దేవాలయం లో రేవంత్ రెడ్డి October 21, 2022 shastry Breaking NEWS Leave a comment టిపిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి నగరం లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తరువాత రేవంత్ రెడ్డి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. Post Views: 538