భాగ్యలక్ష్మీ అమ్మ వారి దేవాలయం లో రేవంత్ రెడ్డి

టిపిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి నగరం లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తరువాత రేవంత్ రెడ్డి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *