బిజెపిలోకి రేవంత్  -అరవింద్ ఎంపి

ఏబివిపి కార్యకర్త గా ప్రయాణాన్ని ప్రారంభించిన  రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్  రెడ్డి  రానున్న రోజులలో  బిజెపిలో  చేరు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. తాను

విశ్వం వైపు విద్యార్ధుల అడుగులు

కేంద్రీయ విద్యాలయం నూతన క్యాంపస్ ప్రారంభం   జిల్లా కేంద్రమైన నిజామాబాద్ ఖిల్లా రామాలయం గా ప్రసిధ్దికెక్కిన చారిత్రాత్మకమైన రఘునాథాలయం సమీపంలో సువిశాల మైన స్థలంలో ప్రారంభమైన

వారం రోజులలో మరో రెండు గ్యారంటీలు…. సిఎం రేవంత్

వారం రోజులలో మరో రెండు గ్యారంటీలు…. రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం నాడు తన స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో పర్యటించారు. పార్టీ

సిఎం రేవంత్ తో చిన్నజీయర్ స్వామి భేటి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని ప్రముఖ ఆద్యాత్మిక వేత్త, వైష్ణవ మతాచార్యులు చిన్నజీయర్ స్వామిని సోమవారం నాడు కలిశారు. ఆయన ఆశ్శీస్సులు స్వీకరించారు.టిపిసిసి అధ్యక్షుడి హోదాలో

నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన..ఈఎన్ సి రాజీనామా

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వ చర్యలు. .ఈఎన్సీ లపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ చర్యలతో

రెండు లక్షల ఉద్యోగాలు ఖాయం…సిఎం రేవంత్

రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పునరుధ్ఘాటించారు. రాజధానిలోని నెక్లెస్ రోడ్డులోని డాక్టర్

మళ్ళీ ప్రభుత్వం మాదే…. బిజెపికి 370 సీట్లు …ఎన్డీఏకు 400 సీట్లు…ప్రధాని మోడి

ఢిల్లీ: రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి 370 సీట్లు సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి 400 స్థానాలు సాధిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీకి రండి….ఎవరు దోషులో తేల్చేద్దాం… కెసిఆర్ కు రేవంత్ సవాల్

విలేఖరుల సమావేశంలో రేవంత్ రెడ్డి: కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ది

పద్మవిజేతలకు రూ.25 లక్షల నగదు… ప్రతినెల ప్రతినెల పాతికవేలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మఅవార్డు విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పద్మశ్రీ అవార్డుగ్రహితలకు 25లక్షల రూపాయల నగదును రాష్ట్ర ప్రభుత్వ బహుమతిగా అందజేసింది. ప్రతినెల 25