కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత . బిహార్ రాష్ట్రానికి చెందిన శరద్ యాదవ్ ఏడు సార్లు లోక్ సభకు నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు .శరద్ యాదవ్ ఇక లేరు అన్న విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. .జెడియు జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. 1947 జూలై ఒకటో తేదీన ఆయన మధ్యప్రదేశ్ లో జన్మించారు.