రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని వరద తాకిడికి గురైన ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పునరావాస కేంద్రాలను ఉన్నవారికి ఆహార పదార్థాలు మందులు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను విచారించారు. స్వయంగా డాక్టర్ కాబట్టి ఆమె పలువురి ని చెక్ చేశారు.